23, ఆగస్టు 2021, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడిట్ ఆన్లైన్ ప్రవేశాల నమోదు గడువు పెంపు

 ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడిట్  ఆన్లైన్ ప్రవేశాల నమోదు గడువు పెంపు

 

ఇంటర్ తొలి దశ ఆన్ లైన్ ప్రవేశాల నమోదు గడువును ఈ నెల 27 వరకూ పొడిగిస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి వెల్లడిం చింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చని, విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేహాలుంటే 18002749868 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచిం చింది. ఆన్లైన్ దరఖాస్తు కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు రూ.50, ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ. 100 చెల్లించాలని స్పష్టం చేసింది. ఇంటర్-2021లో మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పరీక్షలకు హాజరుకా వొచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టులున్నా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించా లని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Apply Online : Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts