ADMISSIONS (SETS/CETS)

సెంట్రల్ యూనివర్సిటీలు-కామన్ ప్రవేశ పరీక్ష (CU-CET) 2021

 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెంట్రల్ యూనివర్సిటీలను నిర్వహిస్తుంది-కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CU-CET) 2021 అకడమిక్ సెషన్ కోసం 12 సెంట్రల్ యూనివర్సిటీల ఇంటిగ్రేటెడ్/అండర్-గ్రాడ్యుయేట్ (UI) మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) ప్రోగ్రామ్ ప్రవేశానికి క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం, CBT మోడ్లో 2021-22.

 

CU-CET 2021 కోసం

·         ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు ఫారమ్ సమర్పణ:  16 ఆగస్టు నుండి 01 సెప్టెంబర్, 2021 వరకు (రాత్రి 11:50 వరకు)

·         ఫీజు చివరి తేదీ: 02 సెప్టెంబర్, 2021 (రాత్రి 11:50 వరకు)

·         పరీక్ష తేదీలు: 15, 16, 23 మరియు 24 సెప్టెంబర్ 2021

·         పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు (02:00 గంటలు)

పైన పేర్కొన్న కాలంలో అభ్యర్థులు Online  లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. CU-CET 2021 కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ కోసం నిర్దిష్టంగా పాల్గొనే యూనివర్సిటీకి అవసరమైన అర్హత ప్రమాణాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI లేదా Paytm ఉపయోగించి చెల్లింపు గేట్వే ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి (వివరాల కోసం దయచేసి సమాచార బులెటిన్ను చూడండి). అర్హత డిగ్రీ/సర్టిఫికెట్ యొక్క తుది పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Apply Online: Click Here

Notification : Click Here

 



Andhra Pradesh State Council of Higher Education (APSCHE)

                             AP PGECET-2021

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGECET) -2021 కోసం నోటిఫికేషన్ ప్రకటించింది. పరీక్ష వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదవవచ్చు మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.



అప్లికేషన్ ఫీజు:

OC అభ్యర్థులకు: రూ. 1200/-

బీసీ అభ్యర్థులకు: రూ. 900/-

SC/ ST అభ్యర్థులకు: రూ: 700/-

చెల్లింపు విధానం: ఆన్లైన్


ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 19-07-2021

ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 19-08-2021

ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రూ. 550/-: 20 నుండి 26-08-2021 వరకు

ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ రూ. 2000/-: 27 నుండి 31-08-2021

ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ రూ. 5000/-: 01 నుండి 05-09-2021 వరకు

దరఖాస్తు ఫారం దిద్దుబాటు తేదీ: 01 నుండి 07-09-2021 వరకు

AP PGECET 2021 తేదీ: 27 నుండి 30-09-2021 వరకు

వెబ్సైట్ నుండి హాల్-టిక్కెట్ల డౌన్లోడ్: 20-09-2021

ప్రాథమిక కీ ప్రకటన: 02-10-2021

ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించడానికి చివరి తేదీ: 04-10-2021


విద్య అర్హత:

అభ్యర్థులు B.Tech/ B.Pharm కలిగి ఉండాలి.

Apply Online                      Click Here

Detailed Notification         Click Here



AP SET – ANDHRA UNIVERSITY

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (AP SET 2021) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదవవచ్చు మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Application Fee

For GEN & EWS: Rs. 1200/- 

For BC: Rs. 1000/- 

For SC/ ST/ PWD: Rs. 700/-

ముఖ్యమైన తేదీలు:

AP సెట్ నోటిఫికేషన్: 04-08-2021

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 11-08-2021

ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ (రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే): 13-09-2021

ఆలస్య రుసుముతో రూ. 1000/- + రిజిస్ట్రేషన్ ఫీజు: 21-09-2021

ఆలస్య రుసుముతో రూ. 2000/- + రిజిస్ట్రేషన్ ఫీజు: 28-09-2021

ఆలస్య రుసుముతో రూ. 5000/- + రిజిస్ట్రేషన్ ఫీజు (విశాఖపట్నం కేంద్రానికి మాత్రమే): 08-10-2021

 Apply Online: Click Here

Notification: Click Here




RGUKT CET-21 NOTIFICATION

2021-22 సంవత్సరానికి 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బి. టెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం ఎపిలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ద్వారా OMR ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్ష ద్వారా ఒక సాధారణ ప్రవేశ పరీక్ష (RGUKT-CET-21) నిర్వహిస్తారు.

RGUKT-CET-21 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. అర్హత, వయస్సు, సిలబస్ మరియు సంబంధిత సూచనలకు సంబంధించిన వివరణాత్మక సమాచారం వెబ్‌సైట్: www.rgukt.in లో వివరణాత్మక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 20-08-2021 (10:00 AM నుండి)

సమర్పించడానికి చివరి తేదీ: 06-09-2021 (5:00 PM వరకు)

వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 18-09-2021 (10:00 AM నుండి)


తేదీ, పరీక్ష సమయం మరియు రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు

పరీక్ష తేదీ: 26-09-2021

సెషన్/ టైమింగ్స్: 11.00 AM నుండి 01.00 PM వరకు

దరఖాస్తు రుసుము: రూ. 400/- OC అభ్యర్థులకు, రూ. 250/- BC అభ్యర్థులకు, రూ. 150/- SC/ST అభ్యర్థులకు


గమనిక: చెల్లింపు గేట్‌వే (క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/యుపిఐ) ద్వారా దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు

చివరి రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: రూ .1,000/-11-09-2021 (శనివారం) 05.00 P.M వరకు

Apply Online:  Click Here

Notification: Click Here

Paper Notification: Click Here





ఇండియన్ ఆర్మీ-టీజీసీ 134 కోర్సు

ఇండియన్ ఆర్మీ జనవరి 2022లో ప్రారంభం అయ్యే 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు  ఖాళీలు

1. సివిల్ /బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ : 10

2. మెకానికల్: 02

3. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్: 03

4. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్: 08

5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 03

6. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్: 02

7. టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 01

8. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 01

9. శాటిలైట్ కమ్యూనికేషన్: 01

10. ఏరోనాటికల్/ఏరో స్పేస్/ఏవియోనిక్స్: 02

11 మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్: 01

12. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుమెంటేషన్: 02

13. ఫైబర్ ఆప్టిక్స్ 01

14. ప్రొడక్షన్: 01

15. ఇండస్ట్రియల్ మాన్యుఫాక్షరింగ్ : 01

16. వర్క్ షాప్ టెక్నాలజీ: 01

·         అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి ఏడాది ఖాళీలు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

·         వయసు: 2022 జనవరి 01 నాటికి 20  నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 1995 జూలై 02 నుంచి 2002 జనవరి 01 మధ్య జన్మించి ఉండాలి.

·         ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,  ఎస్ఎ ఇంటర్వూమెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

·         దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 15 

Apply Online: Click Here

Notification: Click Here



గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ - 2022

గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్! ఐఐటీలుఎఐటీలుఇతర ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో.. ఎంటెక్ఇంటిగ్రేటెడ్ ఎంటెక్పీహెచీ తదితర కోర్సుల్లో.. ప్రవేశానికి తొలి మెట్టు! అంతేకాదు గేట్ స్కోర్తో ప్రభుత్వ రంగ సంస్థల్లో.. కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే.. ప్రతి ఏటా గేటు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తాజాగా గేట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల(ఆగస్టు) 30న ప్రారంభం కానుంది.

గేట్-2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి.. నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్జియోమాటిక్స్ ఇంజనీరింగ్. దీంతో గేట్ లో మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరు విధానాన్ని గేట్-2021 నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చారు. అనుమతించిన (రెండు పేపర్ల కాంబినేషన్) జాబి తా నుంచి అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.

గేట్-2022 సమాచారం :

Ø  దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Ø  ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021

Ø  ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2021

Ø  గేట్ పేపర్ మార్పు కేటగిరీపరీక్ష కేంద్రం మార్పునకు చివరి తేదీ: నవంబర్ 12, 2021

Ø  గేట్-2022 ఆ న్లైన్ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో రోజుకురెండు స్లాట్లలో పరీక్ష ఉంటుంది.

Ø  గేట్ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022

Ø  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవా డఅనంతపురంకర్నూలుఏలూరుకాకినా డమచిలీపట్నంరాజమండ్రిశ్రీకాకుళంతాడేపల్లిగూడెం,విశాఖపట్నంచీరాలచిత్తూరుగూడూరుగుంటూరుకడపఒంగోలునెల్లూరుతిరుపతిహైదరాబాద్కరీంనగర్ఖమ్మం కోదాడవరంగల్.

Apply Online: Click Here

Eligibility: Click Here

Requirements : Click Here

Notification: Click Here




ఆచార్య ఎన్వీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులోని ఆచార్య ఎజ్రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయంతిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంవెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2021 - 22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ANGRAU డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి.

కోర్సుల వివరాలు:

» వ్యవసాయ డిప్లొమా: కోర్సు వ్యవధి: రెండేళ్లు;

» విత్తన సాంకేతిక పరిజ్ఞానం: కోర్సు వ్యవధి: రెండేళ్లు  

»సేంద్రీయ వ్యవసాయం: కోర్సు వ్యవధి: రెండేళ్లు

» ఉద్యాన విద్య: కోర్సు వ్యవధి: రెండేళ్లు.

» పశుపోషణ విద్య: కోర్సు వ్యవధి: రెండేళ్లు.

» మత్స్యశాస్త్రం: కోర్సు వ్యవధి: రెండేళ్లు.

» అగ్రికల్చరల్ ఇంజనీరింగ్: కోర్సు వ్యవధి: మూడేళ్లు.

» అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

పదోతరగతి కంపార్ట్మెంట్ లో ఉత్తీర్లు లైనఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన వారుఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులుదానికంటే పై చదు వులు చదివినవారు అర్హులు కాదు.

 » వయసు: 31.08.2021 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఆధారంగా ఎంపికచేస్తారు..

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 15.08.2021

Apply Online : Click Here

NotificationClick Here






నవోదయ విద్యాలయ సమితిలోఇంటర్మీడియెట్ ప్రవేశాలు

 

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (NVS) - 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

» గ్రూప్లు: మ్యాథమేటిక్స్ సైన్స్మ్యాథమే టిక్స్ లేకుండా సైన్స్మ్యాథమేటిక్స్ కామర్స్మ్యాథమేటిక్స్ లేకుండా కామర్స్.

» అర్హత: పదో తరగతి (సీబీఎస్ఈ /స్టేట్ ఎడ్యుకేషన్/ఇతర గుర్తింపు పొందిన బోర్డులు) ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీస్కాట్ అండ్ గైడ్స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులకు అదనపు వెయిటేజి లభిస్తుంది.

» వయసు: 01.06.2008 నుంచి 31.05.2007 మధ్య జన్మించి ఉండాలి.

» ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021

 Apply Online : Click Here

Eligibility: Click Here




 సీయూసెట్ 2021 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎటీఏ).. సెంట్రల్ యూనివర్సిటీస్-కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూసెట్)-2021 నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వా రా దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లో ఇంటిగ్రేటెడ్/అండర్ గ్రాడ్యుయేట్పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.

» ప్రవేశ విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు..

» పరీక్షా విధానం: సీయూ సెట్ లో ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

» పరిక్షా సమయం 120 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్ లో ఉంటుంది.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021

» దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేది: 02.09.2021

» పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 15, 16, 23, 24

Apply Online : Click Here

Notification : Click Here



 LPCET-2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ.. 2021-22 విద్యా సంవత్సరానికి గాను లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్) నోటిఫికే షన్ విడుదలచేసింది. దీని ద్వారా ప్రభుత్వప్రైవేట్ కాలేజీల్లో లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

» ప్రవేశ విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.09.2021

» కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేది: 25.09.2021

Apply Online: Click Here

Notification : Click Here




ఐఐహెచ్, వెంకటగిరిలో డిప్లొమా ప్రవేశాలు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెడ్స్) తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా (హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ టెక్నాలజీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

» కోర్సు: డిప్లొమా (హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ టెక్నాలజీ)

» కోర్సు వ్యవధి: మూడేళ్లు

» కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఐఐ హెచీ వెంకటగిరి, ఐఐహెచీ సెలం (తమిళనాడు), ఐఐహెచ్ గడగ్ (కర్ణాటక), ఐఐహెచీ బార్డ్ ర్(ఒడిశా).

» అర్హత: పదో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వా లి.

» వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: కౌన్సెలింగ్, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

» Offline దరఖాస్తులకు చివరి తేది: 06.09.2021

Application Form Download : Click Here




రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్‌ఐఎంసీ) లో జూలై 2022 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలుర నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

·         అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు

·         వయసు: 2022 జనవరి 01 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండాపదమూడేళ్లకు మించ కుండా ఉండాలి. 2009 జూలై 02 నుంచి 2011 జనవరి 01 మధ్య జన్మించి ఉండాలి.

·         ఎంపిక విధానం: రాత పరీక్షవైవా వాయిస్మెడికల్ ఎగ్జామినేషన్ఆధా రంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

·         దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

·         దరఖాస్తు చేరడానికి చివరి తేదీ: అక్టోబరు 30

·         పరీక్ష తేదీ: డిసెంబరు 18

Apply Online : Click Here
Notification : Click Here
Online Payment: Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts